నవరాత్రోత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి

 . రెండో టౌన్ ఎస్సై యాసర్ అరాఫత్

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ రెండో టౌన్ ఎస్సై యాసర్ అరాఫత్ కోరారు. నగరంలోని గాజులపేట్ పద్మశాలీ సంఘం భవనంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలు నిర్వహించే స్థలంలో డీజేలు, సౌండ్ బాక్స్ లు ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Navratri celebrations should be conducted peacefully
Comments (0)
Add Comment