ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు

 ఎల్లారెడ్డిలో బిఆర్ఎస్ కు షాక్

. . .ఎల్లారెడ్డి బల్ధియాపై కాంగ్రెస్ జండా..

బతుకమ్మ, ఎల్లారెడ్డి:

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బల్ధియా కు చెందిన బిఆర్ఎస్ పార్టి కౌన్సిలర్ లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఎమ్మెల్యే మదన్ మోహన్ అధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టికి చెందిన 8 మంది కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరారు. వారికి  ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్లారెడ్డి బల్ధియాలో 12 మంది కౌన్సిలర్ లకు గాను ఇదివరకే మాజీ చైర్మెన్ కుడుముల సత్యం కాంగ్రెస్ లో చేరారు. ఇఫ్పుడు ఎనిమిది మంది కాంగ్రెస్ లో చేరడంతో ఎల్లారెడ్డి బల్ధియాపై కాంగ్రెస్ జండా ఎగురనుంది.

 

Leave A Reply

Your email address will not be published.