బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : టీపీసీసీ అధ్యక్షుడిగా నియమతులైన మహేష్ కుమార్ గౌడ్ ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు సోమవారం హైదరాబాద్లో కలిసి సన్మానించారు. కలిసిన వారిలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ప్రమోద్, రాబిన్ సింగ్, తదితరులు ఉన్నారు.
Recover your password.
A password will be e-mailed to you.