బతుకమ్మ, నిజామాబాద్ : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాం ను కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా వినకపోతే పండగ చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రేసా రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌతమ్ కుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రామన్ రెడ్డి, సెక్రటరీ ప్రశాంత్ కుమార్, తాసిల్దార్ నరేష్, తాసిల్దార్ దత్తాత్రి, వినోద్, శ్రీనివాస్, వినోద్, సంతోష్ పాల్గొన్నారు